NRPT: రాజ్యసభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన గౌరవనీయులు శ్రీ వేం నరేందర్ రెడ్డిని సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తన అపార అనుభవంతో దేశాభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా మంత్రి కోరారు.