భారత బాక్సింగ్ జట్టు ప్రపంచ ఛాంపియన్షిప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మోంటెనెగ్రోలోని బుడ్వా నగరంలో ఈ నెల 3-11 వరకు జరగాల్సిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత జూనియర్ జట్టు పాల్గొనాల్సి ఉంది. వీసా స్టాంపింగ్ కోసం UAEకి పంపిన పాస్పోర్టులు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణం నిలిచిపోయాయి. దీంతో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా టోర్ని నుంచి తప్పుకుంది.