JGL: మార్కెఫెడ్ ఆధ్వర్యంలో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా రైతు ఐక్యవేదిక ప్రతినిధులు, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వరప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో 31 వేల ఎకరాల్లో సాగు చేసిన పంట ప్రస్తుతం చేతికి వచ్చిందని ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రమేష్ రెడ్డి తెలిపారు. కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలన్నారు.