TPT: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వరదయ్యపాలెం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా కార్యదర్శి దాసరి జనార్ధన్ తెలిపారు. అధ్యక్షుడిగా JK రమణయ్య, కార్యదర్శిగా దూడల సుబ్బయ్య ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మే 2న సత్యవేడులో జరగనున్న జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.