W.G: ఉండి మండలం ఉప్పులూరరు లో శ్రీ చెన్నకేశ్వవస్వామివారి తిరుకల్యాణం ఈ 28 న జరుగుతుందని ఆలయ ఛైర్మన్ యర్రా వెంకట సుబ్బారావు తెలిపారు. ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రాంభమైనట్టు ఆయన పేర్కొన్నారు. వచ్చేనెల 2 వ తేదివరకు స్వామి వారి మహోత్సవాలు జరుగుతాయి అన్నారు. ఈ నెల 27 శేష వాహన సేవ, 28 న గరుడ వాహన సేవ 30న హనుమ సేవ ప్రతిరోజూ ప్రత్యేక పూజలు జరుగుతాయిని ఆయన తెలిపారు.