WGL: నల్లబెల్లి(M) కేంద్రంలోని ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రైతు వేదికలో శనివారం మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మండల వైద్యాధికారి డా. ఆచార్య తెలిపారు. ఈ శిబిరంలో గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, డెంటల్, జనరల్ మెడిసిన్ విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొంటున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.