VZM: బొబ్బిలి రాజుల ఇలవేల్పు శ్రీ వేణుగోపాలస్వామి వారికి ప్రతియేటా ఎంతో ఘనంగా నిర్వహించే డోలాయాత్రను గురువారం స్థానిక ఫూల్ బాగ్లో నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన ఈరోజు సాయంత్రం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.