KRNL: ఎమ్మిగనూరు వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలు అమలు చేయలేదని, అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు. శాంతియుత ఆందోళనలపై బలప్రయోగం చేయడం అన్యాయమని పేర్కొంటూ, సమస్యలు పరిష్కరించకపోతే నియోజకవర్గ వ్యాప్తంగా మహా ధర్నా నిర్వహిస్తామన్నారు.