MLG: బీఆర్ఎస్ నాయకుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు ఏటూరు నాగారం చెందిన మృతి చెందిన కార్యకర్త జగదంపుల పూలమ్మ కుటుంబానికి కాళ్ల రామకృష్ణ ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబాన్ని పరామర్శించి చిత్రపటానికి నివాళులర్పించి, జిల్లా అధ్యక్షుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.