MGL: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ధనుసరి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్లకు ఆమె సూచించారు.