పార్వతీపురం జిల్లాలో ముందుగుండు తయారీ దుకాణదారులకు అగ్నిమాపక సిబ్బంది నోటీసులు అందజేశారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేనిచో కఠిన చర్యలు తప్పవని జిల్లా అగ్నిమాపక అధికారి సింహాచలం హెచ్చరించారు. సామర్లకోటలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నోటీసులు అందజేశామన్నారు.