NTR: విజయవాడలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తూ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ డ్రైవ్లో సుమారు 4,000 కేజీల ప్లాస్టిక్ను సీజ్ చేసి, రూ.3 లక్షల జరిమానా విధించినట్లు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అర్జునరావు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ బదులు జ్యూట్ బ్యాగులు, పేపర్ కవర్లు వాడాలని వ్యాపారులకు అవగాహన కల్పించారు.