NLG: డిండి మండలంలోని ఎర్రగుంటపల్లి, వావిల్ కోల్, రామంతాపూర్, కందుకూరు, సింగరాజు పల్లి, శకృ తండా, తవక్లాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే బాలు నాయక్ రేపు ఉదయం 9 గంటల నుంచి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు చెరుకుపల్లిలో అడపాల పర్వత్ రెడ్డి ద్వాదశదిన కర్మలో పాల్గొననున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.