కృష్ణా: నందివాడ మండలం పోలుకొండ గ్రామం చంద్రయ్య కాలువ కరకట్టపై దశాబ్దాలుగా నివసిస్తున్న నిరుపేద బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన ఎస్టీ కుటుంబాలు శుక్రవారం ఆందోళనకు దిగారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా పైపులైన్ నిర్మాణం చేపడుతున్నారని వారు ఆరోపించారు.కాలువ కరకట్టపై సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయని వార్తలు తెలిపారు.