TG: రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ కీలక సూచనలు చేసింది. టీచర్లకు ఆటోమేటిక్ పదోన్నతులకు రద్దుకు సూచనలు చేసింది. పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలని సూచించింది. ఐదేళ్లకు ఒకసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా తప్పనిసరి అని చెప్పింది. రెండేళ్లలో మెరుగుపడకపోతే సర్వీసు నుంచి తొలగించాలని పేర్కొంది. ఇకపై నియమించే ఉపాధ్యాయులకు కొత్త నిబంధనలు వర్తించాలని వెల్లడించింది.