సత్యసాయి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మంత్రి సవితను గురువారం కలిశారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లో నెలకొన్న వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. మంత్రి సవిత వాటిని సంబంధిత అధికారులతో సమీక్షించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.