SRD: చౌటకూర్ మండలం బొమ్మరెడ్డి గూడెం గ్రామంలో బుధవారం హైదరాబాద్ బాచుపల్లి మమత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత విద్య శిబిరం నిర్వహించారు. బీపీ షుగర్ తన అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందజేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ ఉచిత శిబిరంలో 90 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.