శివాజీ హీరోగా నటించిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈ సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శివాజీ మాట్లాడుతూ.. ఈ సినిమాను థియేటర్లో చూస్తే వచ్చే మాజానే వేరని తెలిపాడు. ఇప్పటికే సినిమా చూసిన వాళ్లంతా ఫుల్గా నవ్వుకున్నట్లు పేర్కొన్నాడు. అందరికి నచ్చే సినిమా తీశాం, ఈ మూవీ కచ్చితంగా విజయం సాధింస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.