ATP: కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన దివ్య అనే చిన్నారి కర్ణాటక ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. స్థానిక నాయకులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దృష్టికి తీసుకురావడంతో వెంటనే తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి పంపేందుకు వారికి ఆర్ధిక సాయంగా 20 వేల రూపాయలు అందించి, ఆసుపత్రికి వెళ్లేందుకు అంబులెన్సు ఏర్పాటు చేశారు.