మధ్యప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. ఉజ్జయిన్ జిల్లాలో క్వారీలో స్నానం చేస్తుండగా 9 మంది గల్లంతయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు ఏడుగురిని రక్షించారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.