SRD: ఖేడ్ పట్టణంలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ ప్రీమియర్ లీగ్ సీజన్ క్రికెట్ టోర్నీలో రేగొడ్ జట్టు విజయం సాధించింది. AIBESS నేతృత్వంలో నిర్వహించిన ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్లో రేగోడ్ ఆధ్యా, ఖేడ్ ర్యామ్ స్పోర్ట్స్ తలపడ్డాయి. రేగోడ్ జట్టు టోర్నీ కప్ సాధించింది. ఈ మేరకు పటాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.