WGL: పర్వతగిరి మండలం పంచరాయ తండాకు చెందిన భానోత్ యాకూబ్ (45) అనే వ్యక్తి పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. మద్యానికి బానిసై ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు, తరచూ వస్తున్న కడుపునొప్పిని భరించలేక సోమవారం సాయంత్రం తన పొలం వద్ద పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.