ADB: కుల గణన నిర్వహించిన ఎన్యూమరేటర్లకు వెంటనే గౌరవ వేతనం విడుదల చేయాలని PRTU TS ఉపాధ్యాయ సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రాథోడ్ అశ్విన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నార్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వేతన ఆలస్యం వల్ల ఫీల్డ్ స్థాయిలో పనిచేసిన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.