CSKతో జరిగిన మ్యాచ్లో ముంబై ఘోర పరాభం పాలైంది. తాజాగా ఈ అంశంపై MI హెడ్ కోచ్ మహేలా జయవర్దనే స్పందించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాట్తో రాణించాడని, సీజన్ మొదటి కొన్ని మ్యాచ్లలో బౌలింగ్లో కూడా రాణించాడని గుర్తు చేశాడు. ప్రత్యర్ధులపై ప్రభావం చూపడంలో జట్టు మొత్తం వైఫల్యం చెందిందని పేర్కొన్నాడు. ప్లేయర్లంతా త్వరలోనే రాణిస్తారని ధీమా వ్యక్తం చేశాడు.