కోనసీమ: నేడు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10.30 గంటలకు కేశనపల్లి బుద్ధనగర్ నందు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నిర్వహించే మండల స్థాయి చదరంగం పోటీలను ప్రారంభిస్తారు . 11:30 గంటలకు అంతర్వేదికర గ్రామ పంచాయతీ దగ్గర రూ 55 లక్షలతో విలేజి హెల్త్ క్లినిక్ సెంటర్ నిర్మాణం చేయుటకు శంకుస్థాపన చేస్తారు.