PDPL: కేంద్ర ప్రభుత్వ PMKVY 4.0తో పాటు రాష్ట్ర ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా RGM ప్రభుత్వ ITIలో స్వల్పకాలిక శిక్షణ కోర్సులు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సురేందర్, శిక్షణాధికారి విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. CNC టర్నింగ్, 3D ప్రింటింగ్తో పాటు ATC కింద15 రోజుల ఆధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత, 18 సంవత్సరాలు పూర్తయిన దరఖాస్తు చేసుకోవన్నారు.