HYD: అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేశాడు ఓ నేపాలీ వ్యక్తి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లోని అనిరుధ్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో నెల రోజుల క్రితం పని కోసం వచ్చిన ఓ నేపాలీ మహేశ్ జోషే నమ్మకంగా ఉంటూ భారీ చోరీ చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి 8 డైమండ్ నెక్లెస్లతో పాటు, 10రోలెక్స్ వాచ్లు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.