MNCL: దళిత హక్కుల పోరాట సమితి జిల్లా మహాసభలకు తరలి రావాలని ఆ సమితి జిల్లా కార్యదర్శి పోచయ్య కోరారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలో ఆ సమితి నాయకులతో సమావేశం నిర్వహించారు. మందమర్రి పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో డీహెచ్పీఎఫ్ జిల్లా మహాసభలు ఏప్రిల్ 2న జరగనున్నాయని వెల్లడించారు. ఆ మహాసభలకు అందరూ రావాలని ఆయన కోరారు.