నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పట్టణంలోని హనుమాన్ గుడి వద్ద పట్టణానికి చెందిన ముస్లిం సమాజానికి చెందిన చోట బాయ్ నల్లాలు బిగించే పనులు చేపట్టడంతో స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. మత భేదాలు లేకుండా సామాజిక బాధ్యతతో ఈ పనులు చేయడం పట్టణంలో ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో చేసిన ఈ సేవకు పట్టణ ప్రజలు అభినందించారు.