MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం. నరేందర్ రెడ్డిని కేసముద్రం మున్సిపాలిటీ తొలి ఛైర్మన్ భానోత్ సునీత వెంకన్నతో పాటు కుటుంబ సభ్యులు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ భానోత్ సునీత వెంకన్నకు వేం. నరేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు.