SKLM: ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో అధికారుల ఉత్తర్వులు మేరకు ఎస్సై హరికృష్ణ రావు సిబ్బందితో కలిసి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు మత్స్యకారులు వేటకు వెళ్ళేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, మహిళలపై జరుగుచున్న నేరాలు గురించి అవగాహన కల్పించారు. అలాగే, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.