SRD: రైతులు పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిజాంపేట మండలం బాచేపల్లి PACS నాఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.5,875 చొప్పున రైతుల నుంచి శనగలు కొనుగోలు చేస్తుందన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధులు అధికారులు ఉన్నారు.