HYD: అంజయ్య నగర్ వద్ద జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన తనిఖీ చేశారు. వారం లోగా చెట్లను తరలించడం/ నరికి వేయడం, విద్యుత్ స్తంభాలను మార్చడం పూర్తిచేసి రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.