మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డు కుంట రాములు బస్తీలో రోడ్డు సౌకర్యం కల్పించాలని మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ శనివారం మెమోరండం అందజేశారు. గత 20 ఏళ్లుగా రోడ్డు సదుపాయం లేక బస్తీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని MLAకు వివరించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి 15 రోజులలో రోడ్డు వేయిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.