MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ పాలకవర్గం సభ్యులు ప్రారంభించారు. వేసవికాలం ఎండల వేడి విపరీతంగా పెరగడంతో స్థానికంగా ఒక ప్రైవేటు ఆసుపత్రి వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్లు రంజిత్ పాల్గొన్నారు.