ADB: జైనూర్, సిర్పూర్ (యు) లింగాపూర్ మండలాల భక్తులు జైనూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో 11 రోజుల మాల దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఆలయ పురోహితుడు పండిత్ కులకర్ణి మహారాజ్ మాలాధారణ చేస్తూ దీక్ష ప్రారంభించారు. భక్తులు “జై హనుమాన్, జై శ్రీరామ్” అంటూ ఉత్సాహభరితంగా భక్తి భావాన్ని చాటుకున్నారు.