BHNG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఇవాళ ప్రారంభమైంది. ఛైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో తంగడపల్లి 5వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. జూన్ 12 వరకు సాగే ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.