MNCL: సీపీఎం అనుబంధ రైతు సంఘం సమావేశం సోమవారం మంచిర్యాలలో జరిగింది. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కొండగొర్ల లింగన్న, బోడంకి చందు, ఉపాధ్యక్షులుగా దుర్గ ప్రసాద్, బండారి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిలుగా ముడితే వెంకటేష్, శంకరయ్యను ఎన్నుకున్నారు.