JGL: బడి పిల్లల కథా రచనలను ఈనెల 15లోగా డీఈవో కార్యాలయానికి పంపాలని, జగిత్యాల డీఈవో రాము తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కథా రచనలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కథల్లో నైతిక విలువలు, మానవతా భావాలు, నీతినిజాయితీ వంటి అంశాలు ప్రతిఫలించాలన్నారు.