MLG: వాజేడు మండలం మోరుమూరు జీపీ పరిధి బొల్లారం గ్రామానికి చెందిన బాడిశ రాధకు చెందిన ఇళ్లు నిన్న రాత్రి ప్రమాదవశాత్తు కాలిపోయింది. విషయం తెలుసుకున్న నియోజకవర్గ BRS ఇంఛార్జ్ బడే నాగజ్యోతి మంగళవారం బాధితుల నివాసానికి వెళ్లి ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. బాధితురాలని అడిగి వివరాలు తెలుసుకున్నారు. బియ్యం, నిత్యవసర సరుకులు, కొంత ఆర్థికసాయం అందచేశారు.