KDP: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంట్ చట్టసభల్లో ఆమోదం లభించిన సందర్భంగా కడప నగరంలోని పాలెంపల్లిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. MLA మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి ప్రజల జీవితాల్లో వెలుగు నింపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.