NRPT: నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి (కాంగ్రెస్), పాలమూరు ఎంపీ డీకే అరుణ (బీజేపీ)ల స్వగ్రామం ధన్వాడలో సర్పంచ్ ఎన్నికల పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. 8,327 వేల ఓట్లు గల ఈ గ్రామంలో కాంగ్రెస్ నుంచి సీ.జ్యోతి, బీజేపీ నుంచి పీ.జ్యోతి బరిలో నిలిచారు. వీరితో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు.