MDK: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో పెద్ద శంకరంపేట శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డా. కేశవరావు పల్లిరాం పంత్ హెడ్గేవర్ జి జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. 1925లో నాగపూర్లో డాక్టర్ జి సంఘ శాఖలను ప్రారంభించగా ఆర్ఎస్ఎస్ శాఖలు, ప్రపంచం వ్యాప్తంగా విస్తరించినట్లు తెలిపారు.