PDPL: పత్తిపాక ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఆధ్యంత్ జిల్లాస్థాయి రీడింగ్ ఛాంపియన్ పోటీలకు ఎంపికయ్యాడు. సమన్విత మండల స్థాయి ప్రశంసా పత్రం పొందారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రావణి వారిని అభినందించారు. అలాగే 5వ తరగతి గురుకుల సీటు సాధించిన విద్యార్థి హనీసు సుల్తానాను సన్మానించారు. ఈ కార్యక్రమంలో HM మల్లన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.