వరంగల్, HNK జిల్లా కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ న్యాయమూర్తులు బీవీ నిర్మల గీతాంబ, జీఎల్ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జాతీయ లోక్ అదాలత్ 267 సివిల్, 794 క్రిమినల్, 34 ఎంవీఓపీ కేసులు (రూ.61.25 లక్షలు), 59,603 ట్రాఫిక్ ఈ-చాలన్ కేసులు పరిష్కరించినట్లు న్యాయమూర్తులు వెల్లడించారు. జాతీయ లోక్ అదాలత్ తీర్పు.. సుప్రీంకోర్టు తీర్పుతో సమానమన్నారు.
Tags :