HYD: పికెట్ గాంధీ నగర్కు చెందిన ఇందిర, లాలాపేట్కు చెందిన జకారి బాబులకు చికిత్స నిమిత్తం వైద్య ఖర్చులకు ఎమ్మెల్యే శ్రీగణేశ్ను సంప్రదించారు. ప్రభుత్వం ద్వారా వైద్యం చేయించి, చెరో రూ.2 లక్షల చొప్పున LOCలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వారిరువురూ త్వరగా కోలుకుని మనసారా కోరుకున్నారు.