SRD: కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది సమయం పాలన పాటించడం లేదు. ఇందుకుగాను గురువారం ఉదయం (10:30) పదిన్నర అవుతున్న ఏ ఒక్కరూ కూడా హాజరు కాలేదు. దీంతో కార్యాలయంలోని అన్ని కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆపరేటర్లు, EGS సిబ్బంది కూడా ఎవరు రావడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.