NRML: ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ పేద విద్యార్థులకు విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు అన్నారు. మండలంలోని పాక్ పట్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు అనేకసార్లు తమ సమస్యలపై ముఖ్యమంత్రికి చెప్పిన అవి పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.