KNR: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సైదాపూర్ మహాత్మ జ్యోతిబాఫూలే (బాలుర) గురుకులంలో హుజూరాబాద్ ఆర్బఎస్ కే బృందం ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకులంలోని 269 మంది విద్యార్థులకు (పీడియార్టిషన్) డాక్టర్ సంపత్ రెడ్డి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 42 మంది విద్యార్థులకు సమస్యలు ఉన్నాయన్నారు.