KMM: వైరాలో 10 సంవత్సరాలుగా గిరిజన భవన్కు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని గిరిజన నేతలు డిమాండ్ చేశారు. వైరా రింగ్ రోడ్డు నుంచి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ పక్కన గిరిజన భవనం వద్ద నిరసన కార్యక్రమం చేయనున్నారు. గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య వీరభద్రం పిలుపునిచ్చారు.